పిఎంఇండియా
పదవీబాధ్యతలను స్వీకరించిన తరువాత తొలి విదేశీ యాత్రకు ఇక్కడికి వచ్చిన శ్రేష్ఠుడు శ్రీ ‘ప్రచండ’కు, ఆయన వెంట భారతదేశానికి వచ్చిన ప్రతినిధి వర్గంలోని సభ్యులకు స్వాగతం పలకడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
ఒక కుడన్ కుళమ్ లోనే ఒక్కొక్కటి 1,000 ఎమ్ డబ్ల్యు సామర్ధ్యం కలిగి ఉండే మరో 5 యూనిట్లను ఏర్పాటు చేయాలనే ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాము.
మనకు ఎన్నో ఆశలు, ఆసయాలు ఉండవచ్చు. కానీ రియోలో ఆడటానికి వెళ్లిన ఆ క్రీడాకులతో ఉత్సాహం, పట్టుదల నింపవలసిన బాధ్యత కూడా మన నూటపాతిక కోట్ల మంది దేశవాసులకు ఉంది.
కేంద్రానికి, రాష్ట్రానికి చెందిన నాయకులు ఒక చోట గుమికూడే సందర్భాలు కొన్నే ఉంటాయి. సహకారాత్మక సమాఖ్య తత్వంతో కూడిన ఈ వేదిక ప్రజల ప్రయోజనాలపై చర్చోపచర్చలు జరపడానికి, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, నిర్దిష్టమైన ఉమ్మడి నిర్ణయాలను తీసుకోవడానికి ఉత్తమమైన వేదిక. ఇది ...