పిఎంఇండియా
నమస్కారం! దేశ పౌరులమైన మనమంతా ఇవాళ ఒక ఉన్నత, బృహత్తర సంకల్పంతో ఇక్కడ సమావేశమయ్యాం. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, సాధువులు సహా 28,000కు పైగా ప్రాంతాల నుంచి ఆన్లైన్ మాధ్యమం ద్వారా అనుసంధానితులైన ...
ఎల్లారిగు నన్న నమస్కారగళు! (అందరికీ నమస్కారం) రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ (బేలూర్ మఠం) అధ్యక్షులు పూజనీయ స్వామి గౌతమానంద మహారాజ్, శ్రీ రామకృష్ణ ఆశ్రమం (మైసూరు) అధ్యక్షులు పూజనీయ స్వామి ముక్తిదానంద, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ ట్రస్టీ ...
భారత్ మాతాకీ జై! భారత్ మాతాకీ జై! భారత్ మాతాకీ జై! ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్, గోవా గవర్నర్-ఈ నేల ముద్దుబిడ్డ శ్రీ అశోక్ గజపతి రాజు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి-నా మిత్రుడు ...
మిత్రులారా, ఈ రోజు మీ అందరితో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉంది. కేంద్ర మంత్రివర్గ సహచరుడు మన్సుఖ్ మాండవీయ, మంత్రి రక్షా ఖడ్సే, దేశవ్యాప్తంగా యువ మిత్రులు మనతో పాటు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ కార్యక్రమం నిజంగా ఎంతో ప్రత్యేకమైనది. ...
మీ అందరికీ సాదర స్వాగతం. రుతుపవనాల సానుకూల ప్రభావం మొదలైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. రుతుపవనాలయినా, పార్లమెంటు సమావేశాలయినా.. క్రియాశీలంగా ఉంటేనే అవెంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవి ప్రయోజనకరంగా ఉంటేనే దేశ శ్రేయస్సుకు, సమస్త జీవరాశి సంక్షేమానికి దోహదపడతాయి. ...
చండీగఢ్ గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్ గారు, నా తోటి పార్లమెంటు సభ్యుడు మనీష్ తివారీ గారు, ఇక్కడ విచ్చేసిన ఎందరో శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు, నా పాత మిత్రులు అందరికీ నమస్కారం. సోదరీ,సోదరులారా… ఈ ...
చండీగఢ్ గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్ గారు, నా తోటి పార్లమెంటు సభ్యుడు మనీష్ తివారీ గారు, ఇక్కడ విచ్చేసిన ఎందరో శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు, నా పాత మిత్రులు అందరికీ నమస్కారం. సోదరీ,సోదరులారా… ఈ ...
భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. హర్యానా గవర్నర్ శ్రీ అసిమ్ ఘోష్ గారు… అత్యంత ప్రజాదరణ కలిగిన, ఉత్సాహవంతులైన ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ గారు… కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ ...
నమస్తే! కియా ఒరా న్యూజిలాండ్! ‘మళ్లీ ఏ పుష్కరానికో…’ అంటుంటాం భారత్లో మనం. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ రావడం ఇదే మొదటిసారి. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. న్యూజిలాండ్ ప్రజలందరికీ, మీలో ప్రతి ఒక్కరికీ 140 కోట్ల మంది భారతీయులు అందించిన హృదయపూర్వక శుభాకాంక్షలను మోసుకొచ్చాను. మిత్రులారా, ప్రధానమంత్రిగా న్యూజిలాండ్లో ఇది నా మొదటి పర్యటనే కావచ్చు. కానీ ఒక 25 – 30 ఏళ్ల ...
ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్కు, రెండు దేశాలకు చెందిన ప్రతినిధులకు, నమస్కారం! కియా ఓరా! నాకు, నా ప్రతినిధి బృందానికి అందించిన సాదర స్వాగతానికి, విశేష ఆతిథ్యానికి నా మిత్రుడైన ప్రధాని లక్సన్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన అందించిన ఆత్మీయ స్వాగతం ...