పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వరదలకు గురైన ఉత్తర ప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ ఇంకా మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో రక్షణ మరియు సహాయక కార్యకలాపాల నిర్వహణకు పూర్తి అండదండలు అందిస్తామని హామీ ఇచ్చారు.
గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన చంద్రశేఖర్ ఆజాద్ కు ఆయన జన్మస్థలమైన మధ్య ప్రదేశ్ అలీరాజ్ పూర్ జిల్లా లోని భాబ్రా లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్మృత్యంజలిని ఘటించారు. అలాగే, శహీద్ చంద్రశేఖర్ ఆజాద్ స్మారకాన్ని ...