పిఎంఇండియా
కంబోడియా, లావోస్, మయన్మార్ మరియు వియత్నామ్ లలో భారతీయ ఆర్థిక ఉనికి ఆకస్మికంగా మార్పు చెందేటట్లు రూ. 500 కోట్ల రూపాయల మూలనిధితో ఒక ప్రాజెక్టు అభివృద్ధి నిధి (పిడిఎఫ్)ను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
మయన్మార్ అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ యు హతిన్ క్యావ్ తో పాటు ఆయన వెంట భారతదేశానికి వచ్చిన ప్రముఖ ప్రతినిధివర్గానికి స్వాగతం పలకడం నన్నెంతో ఆనందపెడుతోంది.