పిఎంఇండియా
భారతదేశం, మొజాంబిక్ల మధ్య విమాన సేవల ఒప్పందం (ఎ ఎస్ ఎ)పై సంతకాలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాపుతో లోని నేషనల్ అసెంబ్లీ ఆఫ్ మొజాంబిక్ ను సందర్శించారు. నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ వెరానికా మకామో తో ఆయన చర్చలు జరిపారు.
ఎక్స్ లెన్సీ, మన దేశాల మధ్య ఉన్న సంబంధం కొత్తది ఏమీ కాదు. భారతీయ మూలాలు కలిగిన వేలాది ప్రజలు మొజాంబిక్ ను వారి స్వదేశంగానే చెప్పుకుంటూ ఉంటారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. మొజాంబిక్, దక్షిణ ఆఫ్రికా, టాంజానియా, కెన్యా ల పర్యటనకు బయలుదేదేరి వెళ్లే ముందు చేసిన ప్రకటన పూర్తి పాఠం ఈ కింది విధంగా ఉంది.
మొజాంబిక్ నుండి పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవడానికి వీలు కల్పించే అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలు చేయడం ద్వారా ఒక దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
భారతదేశానికి, మొజాంబిక్ కు మధ్య డ్రగ్ డిమాండ్ గిరాకీ తగ్గింపు, ఇంకా మాదక ద్రవ్యాలు, సైకోట్రాపిక్ సబ్ స్టెన్సెస్, ప్రికర్సర్ కెమికల్స్ మరియు సంబంధిత పదార్థాల నిరోధానికి సంబంధించిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలు ...