పిఎంఇండియా
శ్రేష్ఠుడైన ప్రధాన మంత్రి శ్రీ థోంగ్ లోవున్ సిసోవులిథ్, ఇతర శ్రేష్టులారా, ఇది నేను పాల్గొంటున్న మూడవ భారతదేశం-ఏషియాన్ శిఖరాగ్ర సమావేశం. అనేక సంవత్సరాలుగా ఏషియాన్తో మనం పెంపొందించుకొన్న సన్నిహిత స్నేహ బంధాలను పునరుద్ధరించుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. మీరు ...