పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఫ్రాన్స్ రక్షణ మంత్రి శ్రీ జాన్ యూవే ల ద్రాన్ నేడు సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వస్తువులు, సేవల పన్ను (జి ఎస్ టి) ని ప్రవేశపెట్టేందుకు సంబంధించి సన్నాహాలు ఎలా జరుగుతున్నదీ సమీక్షించడం కోసం 2016 సెప్టెంబరు 14న ఒక సమావేశాన్ని నిర్వహించారు.
మన భాగస్వామ్యం ఏ విధంగా రూపుదిద్దుకోవాలి అనే అంశంపై అధ్యక్షుల వారు, నేను విస్తృత చర్చలు జరిపాము.
వియత్నామ్ ప్రజలకు వారి జాతీయ దిన శుభాకాంక్షలు. వియత్నామ్ మాకు ఒక మిత్ర దేశం. ఆ దేశ వాసులతో మేము మా సంబంధాలను ఆదరంతో కాపాడుకొంటాము” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016 సెప్టెంబరు 2వ తేదీ నుండి 2016 సెప్టెంబరు 3వ తేదీ వరకు వియత్నామ్ ను సందర్శించనున్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని యు.ఎస్. విదేశాంగ మంత్రి శ్రీ జాన్ కెరీ మరియు యు.ఎస్. వాణిజ్య మంత్రి శ్రీ పెనీ ప్రిత్ జర్ లు ఈ రోజు కలుసుకొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి బుధవారం నాడు సమావేశమై, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డి ఐ) విధానంలో సవరణలకు ఆమోదం తెలిపింది.
కంబోడియా, లావోస్, మయన్మార్ మరియు వియత్నామ్ లలో భారతీయ ఆర్థిక ఉనికి ఆకస్మికంగా మార్పు చెందేటట్లు రూ. 500 కోట్ల రూపాయల మూలనిధితో ఒక ప్రాజెక్టు అభివృద్ధి నిధి (పిడిఎఫ్)ను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ (సి ఇ ఆర్ టి-ఐఎన్)కు యుకె మినిస్ట్రీ ఆఫ్కేబినెట్ ఆఫీస్ (సైబర్ భద్రతపై కేబినెట్కార్యాలయ విభాగమైన సి ఇ ఆర్ టి - యుకె ప్రాతినిధ్యం వహిస్తున్న)కు మధ్య 2016, మే 20వ తేదీన సంతకాలు ...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లోని సణోసరా లో సౌరాష్ట్ర నర్మద ఇరిగేషన్ (ఎస్ ఎ యు ఎన్ ఐ..సావుని) ప్రాజెక్టు ప్రారంభ సూచకంగా ఒక శిలా ఫలకాన్నిఆవిష్కరించారు.