Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి


 గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారుబ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించిన ప్రముఖ యోధుడు శ్రీ పాండే అని శ్రీ మోదీ కొనియాడారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని ఇలా పేర్కొన్నారు:

“గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఆయనకు గౌరవపూర్వక నివాళిఆయన బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించిన ప్రముఖ యోధుడుఆ మహనీయుని ధైర్యంపరాక్రమం దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం.”