పిఎంఇండియా
ఉత్తరప్రదేశ్లోని హర్దోయిలో గంగా ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవం సందర్భంగా తాను ఇచ్చిన ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. రాష్ట్రం మార్పు దిశగా దూసుకుపోతోందని ఆయన చెబుతూ, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు పారిశ్రామిక వృద్ధిలో కూడా ఇంతకు ముందు ఎన్నడూ లేనంత జోరు ప్రస్తుతం ఒక కొత్త ఉత్తరప్రదేశ్కు గుర్తింపుగా మారుతోందన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ అనేక సందేశాలను పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు..:
‘‘రెండు ఇంజన్ల ప్రభుత్వంలో శంకుస్థాపనతో పాటు, అనుకున్న కాలం లోపలే ఆ యా ప్రాజెక్టులను దేశ ప్రజలకు అంకితమివ్వాలన్న సంకల్పం కూడా పూర్తవుతోంది. ఇందువల్ల ప్రస్తుత యూపీలోని ఎక్స్ప్రెస్వే కన్నా వేగంగా ఇక్కడి అభివృద్ధి దూసుకుపోతోంది.’’
‘‘గంగా ఎక్స్ప్రెస్వే కేవలం ఒక హైస్పీడ్ రహదారి కాదు, అది కొత్త అవకాశాలకో గేట్వే కూడా. దీంతో రాష్ట్రంలో రైతు సోదరీ, సోదరులకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.’’
‘‘గత కొన్ని సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు ఈ రాష్ట్రాన్ని తయారీ కూడలిగా తీర్చిదిద్దడానికి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. దీనికి ఒకటి కాదు, అనేక ఉదాహరణలు ఉన్నాయి…’’
***
डबल इंजन सरकार में शिलान्यास के साथ समय के भीतर लोकार्पण का संकल्प भी पूरा हो रहा है। इसलिए आज यूपी के एक्सप्रेसवे से भी तेज यहां के विकास की रफ्तार है। pic.twitter.com/NSnFMWVj4d
— Narendra Modi (@narendramodi) April 29, 2026
गंगा एक्सप्रेसवे महज एक हाइस्पीड सड़क नहीं, बल्कि नई संभावनाओं और अवसरों का गेटवे है। इससे राज्य के किसान भाई-बहनों को भी बहुत लाभ होने वाला है। pic.twitter.com/dNzdusQBNL
— Narendra Modi (@narendramodi) April 29, 2026
बीते कुछ वर्षों में उत्तर प्रदेश के औद्योगिक विकास और इसे मैन्युफैक्चरिंग हब बनाने के लिए निरंतर प्रयास किए गए हैं। इसके एक नहीं, अनेक उदाहरण हैं… pic.twitter.com/RSugvJ2LVb
— Narendra Modi (@narendramodi) April 29, 2026