Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో రక్షణ బలగాల ధైర్యాన్ని తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


దేశ సైనికుల అసాధారణ శౌర్యానికీవారి దేశభక్తికీ ఆపరేషన్ సింధూర్‌లో భారత్ సాధించిన అసాధారణ విజయమే స్ఫూర్తిదాయక ఉదాహరణ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారువారి ధైర్యానికీదృఢ సంకల్పానికీఅచంచలమైన కర్తవ్య స్ఫూర్తికీ ప్రతి పౌరుడూ గర్వపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత సుభాషితం

‘‘ఉదీర్ణమనసో యోధా వాహనాని చ భారత।

యస్యాం భవంతి సేనాయాం ధ్రువం తస్యాం జయం వదేత్।।’’

స్ఫూర్తిధైర్యంమనోనిబ్బరంగొప్ప వనరులను కలిగి ఉన్న సైన్యం కచ్చితంగా విజయం సాధిస్తుందని ఈ సుభాషితం తెలియజేస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

‘‘మన సైనికుల అసాధారణ శౌర్యానికీదేశభక్తికీ ఆపరేషన్ సింధూర్‌లో భారతదేశం సాధించిన విజయం ఓ స్పూర్తిదాయకమైన ఉదాహరణవారి ధైర్యానికీసంకల్పానికీఅంకితభావానికీ దేశంలోని ప్రతి పౌరుడూ గర్వపడుతున్నారు.

ఉదీర్ణమనసో యోధా వాహనాని చ భారత।

యస్యాం భవంతి సేనాయాం ధ్రువం తస్యాం జయం వదేత్।।