పిఎంఇండియా
The Prime Minister, Shri Narendra Modi has extended his best wishes to the Indian contingent participating in the Asian Games in Aichi-Nagoya.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి ...
కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. జౌళి పరిశ్రమ వ్యర్థాల పునర్వినియోగం, పర్యావరణహిత ఉత్పత్తి విధానాలు, గ్రీన్ టెక్నాలజీ వంటి కార్యక్రమాలు వస్త్ర రంగాన్ని పునర్వినియోగానికి అనువుగా, అంతర్జాతీయంగా పోటీపడేలా ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 20వ 'రోజ్గార్ మేళా'లో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందజేశారు. ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఒక ...
Today you are joining the Government of India at a time when the nation is moving towards a very big goal - the goal of making India developed by 2047.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
నేడు న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో ‘‘పర్యావరణం, వాతావరణ పరిణామాల భవిత’’ అంశంపై అంతర్జాతీయ సదస్సును గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశానికి ప్రకృతితో ఉన్న చారిత్రక సంబంధాన్ని వివరించారు. మన ప్రాచీన సాంస్కృతిక జ్ఞానం ఆధునిక వాతావరణ పరిష్కారాలను రూపొందించే ...
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరుడు శ్రీ భూపేందర్ యాదవ్, భారత అటార్నీ జనరల్ శ్రీ ఆర్. వెంకటరమణి, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఛైర్మన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ , ఈ సభకు ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు గౌరవ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్ ఫోన్ కాల్ చేశారు. ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరుదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచేందుకు ఇంధనం, రక్షణ, ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 సెప్టెంబర్ 19 మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగే 20వ రోజ్గార్ మేళాలో, వివిధ ప్రభుత్వ సంస్థల్లో కొత్తగా నియామకాలు పొందిన 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ...
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 2026 సెప్టెంబర్ 19న ఉదయం 10 గంటల సమయంలో ‘పర్యావరణం, వాతావరణ పరిణామాల భవిత’ అంశంపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ 2026 సెప్టెంబర్ 19, 20 తేదీల్లో ...