Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మక్కా మసీదు దుర్ఘటనలో మృతులకు ప్రధాని నివాళులు


మక్కా మసీదు క్రేన్ దుర్ఘటనలో మృతి చెందిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.