Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎగ్జిమ్ బ్యాంకు అభివృద్ధికి కృషి -ప్రధాని మోదీ


భారత ఎగుమతులు, దిగుమతుల బ్యాంకు (ఎగ్జిమ్) భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకుకు రూ.800 కోట్ల మూలధనం సమకూర్చేందుకు కేబినెట్ ఆమోదం తె