Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు 1965 యుద్ధ స్మార‌క ప్ర‌ద‌ర్శ‌న ` శౌర్యాంజ‌లి `ని సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి


1965 యుద్ధ స్వ‌ర్ణోత్స‌వాల‌పై ఢిల్లీ రాజ్‌పథ్ లో ఏర్పాటు చేసిన స్మార‌క ప్ర‌ద‌ర్శ‌న ` శౌర్యాంజ‌లి `ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు సంద‌ర్శించనున్నారు.