పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయి లో ఒక భవనం కూలి ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు.
‘‘ముంబయి లో ఓ భవనం కూలిపోవడం విచారాన్ని కలిగించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇదే నా సంతాపం; ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Collapse of a building in Mumbai is saddening. My condolences to the families of those who lost their lives & prayers with the injured: PM
— PMO India (@PMOIndia) August 31, 2017