Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్ట‌ర్ ఎ.పి.జె. అబ్దుల్ క‌లాం జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన‌నున్న ప్ర‌ధాన మంత్రి


ఢిల్లీలోని డీఆర్‌డీవో భ‌వ‌న్‌లో ఈ నెల 15వ తేదీన‌(అక్టోబ‌రు 15, 2015) జ‌ర‌గ‌నున్న దివంగ‌త రాష్ట్ర‌ప‌తి, భార‌త ర‌త్న డాక్ట‌ర్ ఎ.పి.జె.అబ్దుల్ క‌లాం జ‌యంతి వేడుక‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌రుకానున్నారు.

ఆ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ అబ్దుల్ క‌లాం విగ్ర‌హాన్ని ప్ర‌ధాని ఆవిష్క‌రిస్తారు. ” ఏ సెల‌బ్రేష‌న్ ఆఫ్ డాక్ట‌ర్ క‌లామ్స్ లైఫ్ ” పేరిట ఏర్పాటు చేయ‌నున్న ఫొటో ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌ధాన మంత్రి ప్రారంభిస్తారు. అనంత‌రం డీఆర్ డీవో భ‌వ‌న్‌లోని కొథారీ ఆడిటోరియంలో జ‌రిగే స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తారు.