పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్షయ తృతీయ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
“అక్షయ తృతీయను పురస్కరించుకొని ఇవే నా శుభాకాంక్షలు. రైతులకు పుష్కలమైన దిగుబడి దక్కాలని, సాటి భారతీయ పౌరులకు ఆనందదాయకమైన మరియు సౌభాగ్యవంతమైన జీవనం లభించాలని నేను ప్రార్థన చేస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
अक्षय तृतीया की हार्दिक शुभकामनाएं। मेरी प्रार्थना है कि किसानों को भरपूर फसल मिले और देशवासियों का जीवन सुख-समृद्धि से पूर्ण हो।
— Narendra Modi (@narendramodi) May 9, 2016