పిఎంఇండియా
వికాసం, సమృద్ధి, సమస్త మానవాళి సంక్షేమం కోసం ఆశీస్సులను కోరుతూ.. ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
‘‘వనస్పతే శతవల్శో వి రోహ సహస్రవల్శ వి వయం రుహేమ్
యం త్వామయం స్వాధితిస్తేజమానః ప్రాణినాయ మహతే సౌభగాయ’’
ఓ వృక్షమా! వందలాది, వేలాది శాఖలతో నువ్వు పెరిగి వర్ధిల్లు. నీతోపాటు మేమూ వర్ధిల్లుదము గాక. గొప్ప సమృద్ధి, సౌభాగ్యం దిశగా మీకు ప్రేరణనిచ్చిన ఆ తేజోశక్తి.. మనందరికీ కూడా సంక్షేమాన్ని ప్రసాదించాలని ఆశిస్తున్నాను.
****
वनस्पते शतवल्शो वि रोह सहस्रवल्शा वि वयं रुहेम।
— Narendra Modi (@narendramodi) May 22, 2026
यं त्वामयं स्वधितिस्तेजमानः प्रणिनाय महते सौभगाय॥ pic.twitter.com/y7N8EpU2o6