పిఎంఇండియా
పృథ్వితో సామరస్యాన్ని కలిగి ఉంటూ మానవాళి మనుగడ సాగించాలని, అన్ని ప్రాణులనూ పెంచి పోషిస్తున్నది భూమియేనని, భూమిని సంరక్షిస్తున్న నైతిక వ్యవస్థను ఆదరించాలని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
‘‘విశ్వస్వం మాతరమోషధీనాం ధ్రువాం భూమిం పృథివీం ధర్మణా ధ్రుతామ్, శివాం స్యోనామను చరేమ విశ్వహా’’ అనే సంస్కృత శ్లోకాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘విశ్వస్వం మాతరమోషధీనాం ధ్రువాం భూమిం పృథివీం ధర్మణా ధ్రుతామ్, శివాం స్యోనామను చరేమ్ విశ్వహా’ అని పేర్కొన్నారు.
***
विश्वस्वं मातरमोषधीनां ध्रुवां भूमिं पृथिवीं धर्मणा धृताम्।
— Narendra Modi (@narendramodi) August 6, 2026
शिवां स्योनामनु चरेम विश्वहा॥ pic.twitter.com/jjaeiNMgvJ