Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈద్- ఉల్- జుహా సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈద్ ఉల్ జుహా ను పురస్కరించుకొని తన శుభాకాంక్షలను, అభినందనలను తెలిపారు.

‘‘ఇవే ఈద్- ఉల్- జుహా శుభాకాంక్షలు. మన సమాజంలో సద్భావన, సోదరత్వం మరియు సమైక్య భావనలు పెంపొందాలని నేను కోరుకొంటున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.