పిఎంఇండియా

|
1. |
కంబోడియాతో 2018-2022 మధ్య సాంస్కృతిక ఆదాన ప్రదాన కార్యక్రమం. భారతదేశానికి, కంబోడియా కు మధ్య మైత్రీ సంబంధాల పటిష్ఠీకరణను, సాంస్కృతిక ఆదాన ప్రదానాలను ఈ ఒప్పందం ప్రోత్సహించగోరుతుంది. |
భారతదేశం తరఫున: శ్రీమతి ఫోవురంగ్ సకోనా, కంబోడియా ప్రభుత్వ సంస్కృతి మరియు లలిత కళల శాఖ మంత్రి |
|
2. |
కంబోడియాలో స్తంగ్ స్వ హాబ్ వాటర్ రిసోర్స్ డివెలప్ మెంట్ ప్రాజెక్టు కోసం 36.92 మిలియన్ యుఎస్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ కై భారత ప్రభుత్వ ఎక్సిమ్ బ్యాంకుకు, కంబోడియా ప్రభుత్వానికి మధ్య క్రెడిట్ లైన్ అగ్రిమెంటు |
భారతదేశం తరఫున: శ్రీమతి ప్రీతి శరణ్; కార్యదర్శి (తూర్పు), విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంబోడియా తరఫున: శ్రీ ఫాన్ ఫల్లా, కంబోడియా ప్రభుత్వంలో ఆర్థిక- ద్రవ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
|
3. |
నేర సంబంధ అంశాలపై పరస్పర న్యాయ సహాయం. ఇది పరస్పర సహకారం, న్యాయ సహాయం ద్వారా రెండు దేశాలలో నేర నిరోధం, దర్యాప్తు, విచారణ ప్రక్రియల మెరుగుదలకు ఉద్దేశించినటువంటిది. |
భారతదేశం తరఫున: శ్రీమతి ప్రీతి శరణ్; కార్యదర్శి (తూర్పు), విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
|
4. |
మానవ అక్రమ రవాణా నిరోధంపై సహకారానికి ఎమ్ఒయు. ఇది మానవ అక్రమ రవాణా నిరోధం, రక్షణ, స్వదేశీ పయనం సంబంధిత అంశాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించగోరుతోంది. |
భారతదేశం తరఫున: శ్రీమతి ప్రీతి శరణ్; కార్యదర్శి (తూర్పు), విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
వ. సం. |
ఒప్పందం/ఎమ్ఒయు/సంధి.. అవగాహనపూర్వక ఒప్పందం లక్ష్యం |
భారతదేశం మరియు కంబోడియా ల పక్షాన ఒప్పంద పత్రాలను ఇచ్చి పుచ్చుకొన్న మంతి/అధికారుల పేరు |
|---|
***