Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కిర్గిస్థాన్ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని శుభాకాంక్ష‌లు


భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ, కిర్గిస్థాన్ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆ దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న సందేశంలో – ‘’కిర్గిస్థాన్ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. కిర్గిస్థాన్ – భార‌త్‌ కు మ‌ధ్య ఆసియాలో విలువైన భాగ‌స్వామ్య దేశం’’ అని ప్ర‌ధాని పేర్కొన్నారు.

*****