పిఎంఇండియా
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) సామాన్యుడి చేతిలో అస్త్రమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ చట్టం ద్వారా సామాన్యుడికి కేవలం సమాచారాన్ని తెలుసుకునే హక్కు లభించడమే కాకుండా, అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించే హక్కు కూడా వచ్చిందని ఆ యన ఉద్ఘాటించారు.
కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) పదో వార్షిక సదస్సులో ప్రధాని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం ఆ ర్టీఐకి అదనపు బలమని ఆ యన అన్నారు. ఎందుకంటే సమాచారాన్ని ఆన్లైన్లో పెట్టడం ద్వారా పారదర్శకత ఏర్పడుతుందని, ఇది అంతిమంగా వి శ్వాస పూర్వక విధానాలకు కారణమవుతుందని వి వరించారు.
బొ గ్గు గనుల, స్పెక్ట్రం, ఎఫ్ఎం రేడియా లైసెన్సుల వేలాల గురించి ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజలకు క్రియాశీలక రీతిలో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని ఆ యన అన్నారు.
ప్రభుత్వంలో నిగూఢ, రహస్య తరహా విధానాలకు స్వస్తి పలకాల్సి ఉందని ప్రధానమంత్రి ఉద్బోధించారు. ప్రజలను సందేహించడానికి బదులు వారిని వి శ్వాసంలోకి తీసుకుంటూ పరిపాలనా ప్రక్రియ సాగాలని అభిప్రాయపడ్డారు.
సుపరిపాలనకు ఆ ర్టీఐ ఒ క ఉపకరణంగా మారిందని ప్రధాని అభివర్ణించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసి ప్రగతి వేదిక, ఆ యా ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడంలో ఎ లా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నదో శ్రీ నరేంద్రమోదీ ఈ సందర్భంగా వి వరించారు.
The right to information is not only about the right to know but also the right to question. This will increase faith in democracy: PM
— PMO India (@PMOIndia) October 16, 2015
When things go online, transparency increases automatically. Trust also increases: PM @narendramodi https://t.co/DNjiKQLZrV
— PMO India (@PMOIndia) October 16, 2015
More openness in government will help citizens. In this day and age there is no need for secrecy: PM @narendramodi https://t.co/DNjiKQLZrV
— PMO India (@PMOIndia) October 16, 2015
The aim of RTI must be to bring about a positive change in governance: PM @narendramodi https://t.co/DNjiKQLZrV
— PMO India (@PMOIndia) October 16, 2015
Sharing my speech at the 10th Annual Convention of the Central Information Commission. http://t.co/RqqLCCp602
— Narendra Modi (@narendramodi) October 16, 2015