పిఎంఇండియా
జాతీయ కవి రామ్ ధారీ సింగ్ దినకర్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ” జాతీయ కవి దినకర్ జీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. హిందీ భాష, సాహిత్య రంగానికి ఆయన అందించిన సేవలు అమూల్యమైనవి. ఆయన రచనలు దేశాన్ని జాగృతం చేశాయి ” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు
राष्ट्रकवि दिनकर जी को उनकी जयंती पर नमन। हिन्दी भाषा व साहित्य के क्षेत्र में उनका योगदान अमूल्य है। उनकी रचनाओं ने देश को प्रेरित किया।
— Narendra Modi (@narendramodi) September 22, 2015