Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ధన్ తెరస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని


ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్రజలకు ధన్ తెరస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశం లో – “అందరికీ ధన్ తెరస్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ పర్వదినం మీ అందరి జీవితాల్లో సుఖ, సంతోషాలను తీసుకు రావాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.