Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పురాతన భారతీయ ‘స్టిచ్డ్-షిప్’ పద్ధతిలో నిర్మించిన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య పోర్‌బందర్ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు తొలి ప్రయాణాన్ని ప్రారంభించడంపై ప్రధానమంత్రి ప్రశంస


ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య నౌకను అద్భుతంగా తీర్చిదిద్దిప్రాణం పోసిన రూపకర్తలుకళాకారులునౌకా నిర్మాణ నిపుణులుభారత నావికాదళం అంకితభావంతో చేసిన కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారుఈ నౌక గుజరాత్‌లోని పోర్‌బందర్ నుంచి ఒమన్‌లోని మస్కట్ వరకు తొలి ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రశంసలు కురిపించారుపురాతన భారతీయ స్టిచ్డ్షిప్‘ సాంకేతికతతో నిర్మించిన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్యభారతదేశపు సుసంపన్నమైన సముద్రయాన సంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ‘గల్ఫ్ ప్రాంతంతోఇతర దేశాలతో మనకున్న చారిత్రక సంబంధాలను పునరుద్ధరిస్తూ సాగుతున్న ఈ నౌకా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలువారి ప్రయాణం సురక్షితంగాఎప్పటికీ గుర్తుండిపోయేలా సాగాలని కోరుకుంటున్నాను‘ అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య పోర్‌బందర్ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు తొలి ప్రయాణాన్ని ప్రారంభించటం అధ్బుతంపురాతన భారతీయ స్టిచ్డ్షిప్‘ సాంకేతికతతో నిర్మితమైన ఈ నౌకభారతదేశపు సుసంపన్నమైన సముద్రయాన సంప్రదాయాలను సగర్వంగా చాటిచెబుతోందిఈ విశిష్టమైన నౌకను అద్భుతంగా తీర్చిదిద్దిన రూపకర్తలుకళాకారులునౌకా నిర్మాణ నిపుణులుభారత నావికాదళ అంకితభావంతో కూడిన కృషిని నేను అభినందిస్తున్నానుగల్ఫ్ ప్రాంతంతోఅంతకు మించి మనకున్న చారిత్రక సంబంధాలను పునరుద్ధరిస్తూ సాగుతున్న ఈ నౌకా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలువారి ప్రయాణం సురక్షితంగాఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా సాగాలని కోరుకుంటున్నాను”

@INSVKaundinya