Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రకృతి వ్యవసాయంపై అభిప్రాయాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


ఇవాళ లింక్డ్‌ఇన్ పోస్టులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వయంగా రాసిన వ్యాసం ద్వారా ప్రకృతి వ్యవసాయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. “రెండు వారాల కిందట నేను పాల్గొన్న కోయంబత్తూరు ప్రకృతి వ్యవసాయ సదస్సు బలమైన ప్రభావం చూపిందిఈ లింక్డ్ ఇన్ పోస్టులో దానికి సంబంధించిన ఆలోచనలను వ్యక్తపరిచానుదేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిస్తున్నానుఒకసారి చూడండి” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

రెండు వారాల కిందట నేను పాల్గొన్న కోయంబత్తూరు ప్రకృతి వ్యవసాయ సదస్సునాపై బలమైన ప్రభావం చూపిందిఈ లింక్డ్‌ఇన్ పోస్టులో దానికి సంబంధించిన ఆలోచనలను వ్యక్తపరిచానుదేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిస్తున్నానుఒకసారి చూడండి

https://linkedin.com/pulse/india-natural-farmingthe-way-ahead-narendra-modi-6mquf/

@LinkedIn