Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాని తో భేటీ అయిన అలిగర్ ముస్లిం విశ్వవిద్యాలయ ప్రతినిధి బృందం

ప్రధాని తో భేటీ అయిన అలిగర్ ముస్లిం విశ్వవిద్యాలయ ప్రతినిధి బృందం


వైస్ ఛాన్సలర్ లెఫ్ట్నెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా నేతృత్వంలో అలిగర్ ముస్లిం విశ్వవిద్యాలయ ప్రతినిధి బృందం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో భేటీ అయ్యారు.

పరిశోధన, విద్య, నైపుణ్య అభివృద్ధి, గంగా పునరుత్తేజానికి సంబంధించిన సమస్యలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.