Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప‌విత్ర గ‌ణేశ చ‌తుర్థి సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి శుభాకాంక్ష‌లు


ప‌విత్ర వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘‘గ‌ణ‌ప‌తి బప్పా మోర్యా! గ‌ణేశ చ‌తుర్థి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా దేశవాసుంద‌రికీ హార్దిక శుభాకాంక్ష‌లు. వినాయ‌క చ‌వితి పండుగ నేప‌థ్యంలో దేశంలోని పౌరులంద‌రికీ నా శుభ‌కామ‌న‌లు’’ అని ఆయ‌న పేర్కొన్నారు.