పిఎంఇండియా
బ్రిక్స్ 2026కు భారత్ పూర్తి సన్నద్ధంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
‘ఎక్స్’లో చేసిన ఒక పోస్టులో “బ్రిక్స్ 2026కు భారత్ పూర్తిగా సన్నద్ధం!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
@బ్రిక్స్ఇండియా2026”
All set for BRICS 2026!@BricsIndia2026 pic.twitter.com/nXqqoBmoAm
— Narendra Modi (@narendramodi) September 10, 2026