పిఎంఇండియా
మంగళప్రదమైన ‘భాయీ దూజ్’ ను పురస్కరించుకొని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
“भाई दूज के पावन पर्व की सभी देशवासियों को बहुत-बहुत बधाई। సోదరులు మరియు సోదరీమణుల బంధాన్ని బలోపేతం చేసే ఒక పండుగ రోజైన భాయీ దూజ్ ప్రత్యేక సందర్భం లో మీ అందరికీ ఇవే నా శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి తన సందేశం లో పేర్కొన్నారు.
*****
भाई दूज के पावन पर्व की सभी देशवासियों को बहुत-बहुत बधाई।
— Narendra Modi (@narendramodi) November 9, 2018
Greetings to you all on the special occasion of Bhai Dooj, a festival that celebrates the strong brother-sister bond.