పిఎంఇండియా
కేంద్రమంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
నిరంతర సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారతీయ రైల్వే వ్యవస్థ.. సమూల మార్పులతో, సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని ఈ కథనం స్పష్టం చేస్తుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
“భారతీయ రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. వాటి ఫలితాలు నేడు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిరంతర సంస్కరణలు, అధునాతన సాంకేతికతల ద్వారా ఈ రంగం సరికొత్త రికార్డులను సృష్టించిన తీరుని కేంద్రమంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
ఈ ఆలోచనాత్మక విశ్లేషణను చదవండి.
***
The Indian Railway ecosystem has undergone a fundamental shift and the results are right in front of us. Union Minister Shri @AshwiniVaishnaw writes how this sector is setting new benchmarks through sustained reforms and technology.
— PMO India (@PMOIndia) April 16, 2026
An insightful read here.… pic.twitter.com/hJQaJO7bQ6