Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మంగ‌ళప్ర‌ద‌మైన దీపావ‌ళి సందర్భం గా దేశ‌ ప్ర‌జ‌లకు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


మంగ‌ళప్ర‌ద‌మైన దీపావ‌ళి ని పుర‌స్క‌రించుకొని దేశ‌ ప్ర‌జ‌లకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

“సంతోష‌దాయకమైన దీపావ‌ళి! ఈ ప‌ర్వ‌దినం ప్ర‌తి ఒక్కరి జీవ‌నం లో సంతోషాన్ని, చ‌క్క‌టి ఆరోగ్యాన్ని మ‌రియు సమృద్ధి ని తీసుకొనివచ్చునుగాక‌! అలాగే మంచి యొక్క శ‌క్తి జయించుగాక; ఇంకా ప్ర‌కాశం స‌దా తేజోమయం అగుగాక‌!” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.