Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాష్ట్రలోనిపూణెలోమెట్రోఫేజ్ 3 శంకుస్థాపనసందర్భంగాప్రధానమంత్రిఆంగ్లప్రసంగంపూర్తిపాఠం

మహారాష్ట్రలోనిపూణెలోమెట్రోఫేజ్ 3 శంకుస్థాపనసందర్భంగాప్రధానమంత్రిఆంగ్లప్రసంగంపూర్తిపాఠం

మహారాష్ట్రలోనిపూణెలోమెట్రోఫేజ్ 3 శంకుస్థాపనసందర్భంగాప్రధానమంత్రిఆంగ్లప్రసంగంపూర్తిపాఠం

మహారాష్ట్రలోనిపూణెలోమెట్రోఫేజ్ 3 శంకుస్థాపనసందర్భంగాప్రధానమంత్రిఆంగ్లప్రసంగంపూర్తిపాఠం


ఈరోజుకార్యక్రమానికిహాజరైనసోదరసోదరీమణులారా,

మహారాష్ట్రలోఈరోజుజరిగినకార్యక్రమాల్లోఇదినాల్గవది. ఇంతకుముందునేనుఠాణేలోఉన్నాను. అక్కడకూడావేలాదికోట్లరూపాయలవిలువగలప్రాజెక్టులుప్రారంభించడంలేదాశంకుస్థాపనలుచేయడంజరిగింది. వాటిలోపేదలకుగృహనిర్మాణప్రాజెక్టులనుంచిమెట్రోరైలువిస్తరణవరకుఎన్నోప్రాజెక్టులున్నాయి. కొద్దిక్షణాలక్రితమేపూణెమెట్రోలైనుమూడోదశనిర్మాణానికిశంకుస్థాపనచేసేభాగ్యంనాకుకలిగింది. ఎనిమిదివేలకోట్లరూపాయలపెట్టుబడితోనిర్మిస్తున్నఈమెట్రోలైనుహింజేవాడి-శివాజీనగర్లనుకలుపుతుంది. దేశంలోనిముమ్మరంగాకార్యకలాపాలుజరిగేఐటికేంద్రాల్లోఇదొకటి. స్థానికప్రజలతోపాటుమహారాష్ట్రలోనివివిధప్రాంతాలనుంచివచ్చినఐటినిపుణులజీవితాల్లోఈప్రాజెక్టుపెద్దమార్పుతెస్తుంది.

మిత్రులారా,

రెండుసంవత్సరాలక్రితంపూణెమెట్రోప్రాజెక్టునుప్రారంభించేఅవకాశంనాకువచ్చింది. రెండుదశల్లోపనులువేగంగాజరుగుతూఉండడంనాకుచాలాఆనందంగాఉంది. వచ్చేఏడాదిచివరినాటికిపూణెలో 12 కిలోమీటర్లనిడివిలోమెట్రోరైలుపరుగులుతీస్తుంది.

ఈరోజునమూడోదశపనులుశివాజీనగర్నుంచిప్రారంభంఅవుతున్నాయి. ఈదశకూడాపూర్తయితేపూణెలోనినాలుగుప్రధానకేంద్రాలు, పింప్రి-చించ్వాడ్ప్రాంతాలనుంచిహింజేవాడిఐటికేంద్రానికివచ్చేవారందరూతేలిగ్గా, సౌకర్యవంతంగాప్రయాణంచేయగలుగుతారు. ఈసందర్భంగాఇక్కడహాజరైనఐటినిపుణులకునేనుఅభినందనలుతెలియచేస్తున్నాను. విస్తృతమౌలికవసతులు, కనీసఅవసరాలనుదృష్టిలోఉంచుకునికేంద్రప్రభుత్వం, మహారాష్ట్రప్రభుత్వంరూపొందించినవిజన్లోభాగంగానేఈరోజుఇక్కడమరోనాలుగుప్రాజెక్టులుప్రారంభమయ్యాయి.

గతనాలుగు, నాలుగున్నరసంవత్సరాలుగాప్రభుత్వంమౌలికవసతులమీదనేప్రధానంగాదృష్టికేంద్రీకరించినవిషయంమీరుగుర్తించేఉంటారు. హైవేలు, రైల్వేలు, వాటర్వేలు, ఐ-వేలువంటినిర్మాణాలద్వారాకనెక్టివిటీపెంచేపనులువేగంగాసాగుతున్నాయి.

మిత్రులారా,

మీరుకార్గిల్నుంచికన్యాకుమారికి, కచ్నుంచికామరూప్కుప్రయాణంచేస్తేపనులుఎంతవిస్తృతపరిధిలోఎంతవేగంగాసాగుతున్నదిఅర్ధంఅవుతుంది. ప్రభుత్వాలకట్టుబాటుకుస్థానికప్రజలు, రైతాంగం, కార్మికులు, వృత్తినిపుణులసహకారంజోడైతేఏదైనాసాధ్యమే.

ఏఒక్కరూఅభివృద్ధిక్రమంలోఅంటరానివారుగాఉండిపోవాలనికోరుకోరు. ఒకవ్యక్తిఆర్థికంగాలేదాసామాజికంగాఎంతసంపన్నుడుఅన్నదానితోసంబంధంలేదు, ఏఒక్కరూట్రాఫిక్లోకాలంవృధాచేసుకోవాలనిభావించరు. ఏఒక్కరైతన్నతానుశ్రమించిపండించేపంటలు, ఉత్పత్తులు,పాలు, పెరుగువంటివికనెక్టివిటీకారణంగాపాడైపోవడాన్నిసహించలేడు. తమపిల్లలుపాఠశాలకిప్రయాణంచేసేకాలంతగ్గితేఆసమయాన్నిచదువులు, క్రీడలకుఉపయోగించుకోవాలనేకోరుకుంటారు. ట్రాఫిక్చిక్కులకారణంగాతమకార్యాలయాలపనిగంటలు 8-9 గంటలనుంచి 12-13 గంటలకుపెరిగిపోవాలనికోరుకోరు. కుటుంబంతోసమయంగడపాలనికోరుకుంటారు. మిగిలినకాలాన్నిసరైనరీతిలోఉపయోగించుకోవాలనేభావిస్తారు. ఈరోజునకొత్తతరంమౌలికవసతులు, రవాణావసతులుగ్రామీణస్థాయినుంచినగరాలవరకుచేపట్టడానికిప్రధానకారణంఅదే.

మిత్రులారా,

ఈఅభిప్రాయంతోనేదేవేంద్రఫడ్నవిస్ప్రభుత్వంతోపాటుగాకేంద్రప్రభుత్వంకూడామహారాష్ట్రలోనిపూణెలోమౌలికవసతులపటిష్ఠతపనులుచేపట్టింది.

హింజేవాడి-శివాజీనగర్మెట్రోలైనుకుమరోప్రత్యేకతకూడాఉంది. మెట్రోఅభివృద్ధికోసంకేంద్రప్రభుత్వంరూపొందించినమెట్రోపాలసీకిందచేపట్టినతొలిప్రాజెక్టుఇది. ప్రభుత్వప్రయివేటుభాగస్వామ్యవిధానంలోదీన్నిఅభివృద్ధిచేస్తున్నాం. ఏడాదిక్రితంప్రభుత్వంరూపొందించినమెట్రోపాలసీదేశంలోమెట్రోవిస్తరణపైమాకట్టుబాటుకునిదర్శనం. ఈపాలసీతర్వాతనియమనిబంధనలుపారదర్శకంకావడంతోమెట్రోనిర్మాణంపనులువేగవంతంఅయ్యాయి.

ఇప్పుడురవాణారంగానికిచెందినవివిధసంస్థలనియమనిబంధనల్లోసార్వజనీనతవచ్చింది. మెట్రోరైలువిధానంలోకూడాసంస్కరణలుచోటుచేసుకున్నాయి. మెట్రోలైన్లవెంబడిమెట్రోస్టేషన్లతోపాటుగాఫీడర్బస్సుసర్వీసులు, కొత్తనడకదారులు, కొత్తమార్గాలుకూడాఅభివృద్ధిచేస్తున్నారు. ఏకీకృతపట్టణరవాణాసంస్థపర్యవేక్షణలోమెట్రోపనులుసాగుతున్నాయి. ప్రజలుఎదుర్కొంటున్నసమస్యలుతెలుసుకోవడమేకాదు, వాటినిగణనీయంగాతగ్గించడానికికూడాచర్యలుచేపట్టడంజరుగుతోంది. 

సోదరసోదరీమణులారా,

ఈరోజులమెట్రోనగరప్రజలజీవితాల్లోగణనీయమైనపరివర్తనతెచ్చింది. గతనాలుగుసంవత్సరాలకాలంలోనగరంలోని 12కిపైగానగరాలకుప్రభుత్వంమెట్రోప్రాజెక్టునువిస్తరించింది. సమీపభవిష్యత్తులోమరిన్నినగరాలనుకూడాఈప్రాజెక్టులఅమలుపరిధిలోకితీసుకువస్తాం.

గతనాలుగుసంవత్సరాలకాలంలో 300 కిలోమీటర్లనిడివిగలకొత్తమార్గాలనుప్రారంభించడంతోపాటుమరో 200 కిలోమీటర్లనిడివిగలకొత్తప్రతిపాదనలనుఆమోదించడంజరిగింది. దీనివల్లఈరోజునదేశంలో 500 కిలోమీటర్లకుపైబడిననిడివిగలమెట్రోలైన్లుఅందుబాటులోకివచ్చాయి. 650 కిలోమీటర్లకుపైగానిడివిగలమెట్రోలైన్లుపూర్తికానున్నాయి.

మహారాష్ట్రలోకూడారాష్ట్రప్రభుత్వంతోకలిసికేంద్రప్రభుత్వం 200 కిలోమీటర్లకుపైబడిననిడివిగలమెట్రోలైన్లనిర్మాణంచేపట్టింది.

సోదరసోదరీమణులారా,

వాస్తవానికిఅటల్జీప్రభుత్వమేదేశంలోమెట్రోరైలువ్యవస్థపనులవిస్తరణకుప్రధానప్రేరేపణకలిగించింది. నగరాలు, గ్రామాల్లోమౌలికవసతులకల్పనకుఅటల్జీప్రభుత్వంఅత్యధికప్రాధాన్యంఇచ్చింది. ఆతర్వాతపదేళ్లకుఅధికారంలోకివచ్చినమాప్రభుత్వంఆపనులపరిధిని, వేగాన్నివిస్తరించింది.

అటల్జీప్రభుత్వానికిమరికొంతసమయంలభించిఉంటేముంబైలోనేకాదు, సమీపప్రాంతాలు, మహారాష్ట్రలోనిఇతరనగరాల్లోమెట్రోకలఅప్పుడేసాకారంఅయిఉండేది.

అటల్జీప్రభుత్వహయాంలోనేఢిల్లీమెట్రోపనులుప్రారంభంఅయ్యాయి. ఈరోజునఢిల్లీనగరంఅంతటామెట్రోలైనువిస్తరించింది.

మిత్రులారా,

గతప్రభుత్వహయాంలోరవాణా, మౌలికవసతులకుఇవ్వాల్సినంతప్రాధాన్యతఇవ్వలేదు.

మిత్రులారా,

అదేవారిఆలోచనలపరిధి. మేందేశంలోనిఅన్నిమూలలుఅనుసంధానంకావాలని, సమానఅభివృద్ధికినోచుకోవాలనికోరుతున్నాం. “మేంఏక్భారత్శ్రేష్ఠ్భారత్” కృషిలోఉన్నాం.

నేనుమీకు 2004 నుంచి 2018 మధ్యకాలాన్నిగుర్తుచేయాలనుకుంటున్నాను. తరంలోమార్పువచ్చింది. ఆలోచనలు, ఆశలు, ఆశయాలుమారాయి.

సోదరసోదరీమణులారా,

ప్రజలజీవితాలనుసరళంచేయడం, వ్యాపారనిర్వహణనుసరళంచేయడంకేంద్రప్రభుత్వప్రాధాన్యం. దేశవ్యాప్తంగా 100 స్మార్ట్సిటీలఅభివృద్ధికికారణంఇదే.

మహారాష్ట్రలోనేపూణెతోసహా 8 నగరాలుస్మార్ట్సిటీలుగాఅభివృద్ధిచేస్తున్నాం. ఈకార్యక్రమంకిందదేశంలోనివిభిన్ననగరాల్లోఐదువేలకుపైగాప్రాజెక్టులుఎంపికచేశాం.

రెండులక్షలకోట్లరూపాయలకుపైగాఈప్రాజెక్టులపైభవిష్యత్తులోఖర్చుచేయబోతున్నాం. 10 వేలకోట్లరూపాయలవిలువగలప్రాజెక్టులుఇప్పటికేపూర్తయ్యాయి. 53 వేలకోట్లరూపాయలవిలువగల 1700 ప్రాజెక్టులుత్వరితగతినపూర్తికాబోతున్నాయి.

మిత్రులారా,

స్మార్ట్సిటీప్రాజెక్టుకిందపూణెసహామహారాష్ట్రలోని 8 నగరాల్లో 1500 కోట్లరూపాయలవిలువగలప్రాజెక్టులుపూర్తయ్యాయి. మరో 3500 కోట్లరూపాయలవిలువగలప్రాజెక్టులుపూర్తికానున్నాయి.

పూణెఇంటిగ్రేటెడ్కమాండ్అండ్కంట్రోల్సిస్టమ్ఇప్పటికేప్రారంభంఅయింది. నగరంలోనిఅన్నివ్యవస్థలనుఅక్కడనుంచేపర్యవేక్షించగలుగుతున్నారు.

మరో 41 నగరాల్లోఅమృత్కార్యక్రమంకిందపనులువేగంగాసాగుతున్నాయి. రోడ్లు, విద్యుత్తు, నీటిసరఫరా, మురుగునీటిపారుదలవ్యవస్థఏర్పాటువంటికనీసావసరాలతోముడిపడిఉన్నఆరువేలకోట్లరూపాయలవిలువగలప్రాజెక్టులుత్వరలోపూర్తికానున్నాయి.

నగరాలనుమరింతప్రకాశవంతంగాచేసిమరింతఅందంగాకనిపించేలాచేయడానికిఎల్ఇడివీధిదీపాలఏర్పాటుజరుగుతోంది. కనీసవిద్యుత్వినియోగంతోమరింతప్రకాశవంతమైనవెలుగులుఅందుబాటులోకిరానున్నాయి.

మహారాష్ట్రలోనివిభిన్ననగరాల్లోలక్షకుపైగావీధిదీపాలుఇప్పటికేఏర్పాటయ్యాయి.వాటివల్లవేలాదికోట్లరూపాయలవిలువగలవిద్యుత్బిల్లుఆదాఅయింది.

మిత్రులారా,

ఇంతకుముందెన్నడూకనివినిఎరుగనివిస్తృతిలోడిజిటల్ఇండియాఅమలువల్లసగటుమనిషిఎంతోపొదుపుజరుగుతోంది. ప్రభుత్వసేవలుతేలిగ్గాఅందుబాటులోకివచ్చాయి.

ఈరోజునబర్త్సర్టిఫికెట్నుంచిలైఫ్సర్టిఫికెట్వరకువేలాదిసేవలుఆన్లైన్లోనేఅందుబాటులోకివచ్చాయి.

విద్యుత్, నీటిబిల్లులు, ఆస్పత్రిఅపాయింట్మెంట్లు, బ్యాంకింగ్లావాదేవీలు, పింఛను, ప్రావిడెండ్ఫండ్, అడ్మిషన్లు, రిజర్వేషన్లుఅన్నిసదుపాయాలుఆన్లైన్లోఅందుబాటులోకివచ్చాయి. పెద్దపెద్దక్యూలుచిన్నవైపోయిఅవినీతికనీసస్థాయికితగ్గిపోయింది. కొత్తగాప్రవేశపెట్టినడిజిలాకర్మీసర్టిఫికెట్లన్నింటినీసురక్షితంగాభద్రపరుస్తుంది. దేశవ్యాప్తంగాఇప్పటికేకోటిన్నరకుపైగాఖాతాలుతెరిచారు.

డ్రైవింగ్లైసెన్సుతోసహాఎలాంటిపత్రాలుఈరోజుచేత్తోతీసుకువెళ్లాల్సినఅవసరంలేదు. వాటిసాఫ్ట్కాపీతీసుకెళ్లవచ్చులేదాడిజిలాకర్ద్వారామొబైల్ఫోన్లోనేఅందుబాటులోఉంచుకోవచ్చు.

 

సోదరసోదరీమణులారా,

మనవృత్తినిపుణులు, వారిరోజువారీపనులు, దేశం, పరిశ్రమలపెరుగుతున్నఅవసరాలుఅన్నింటికీఅనుగుణంగానియమనిబంధనలుతీర్చిదిద్దాలనిప్రభుత్వంకృషిచేస్తోంది. నిబంధనలుసరళంకావడమేకాదు,  పారదర్శకంఅయ్యాయి.

డిజిటల్ఇండియా, మేక్ఇన్ఇండియామాప్రయత్నాలకుమరింతఉత్తేజంకల్పించాయి. చౌకగామొబైల్ఫోన్లు, తక్కువధరల్లోనేవేగవంతమైనఇంటర్నెట్అందుబాటులోకిరావడంతోఈరోజునదేశంలోనిసాధారణపౌరులకుకూడాటెక్నాలజీచేరువయింది.

మొబైల్ఫోన్లతయారీలోరెండోఅతిపెద్దదేశంగాభారత్మారినందువల్లమొబైల్ఫోన్లధరలుఎంతోదిగివచ్చాయి.

నాలుగుసంవత్సరాలక్రితందేశంలోరెండేరెండుమొబైల్ఫోన్లతయారీయూనిట్లుండగాఈరోజున 125 తయారీయూనిట్లుపనిచేస్తున్నాయి. ఈఫ్యాక్టరీల్లో 4.5 లక్షలనుంచి 5 లక్షలమందివరకుయువకులకుఉపాధిలభించింది. ఇదిమరింతగావిస్తరించనుంది. మొబైల్ఫోన్లుసహాఎలక్ర్టానిక్వస్తువులతయారీకిప్రధానకేంద్రంగాదేశంమారుతోంది.

మిత్రులారా,

హార్డ్వేర్తోపాటుచవుకధరలకేవేగవంతమైనడేటాప్రతీఒక్కగ్రామానికి, వీధికిఅందుబాటులోకివస్తోంది. దేశవ్యాప్తంగా 1.25 లక్షలగ్రామపంచాయతీలకుఆప్టిక్ఫైబర్నెట్వర్క్నిర్మాణంజరుగుతోంది.

గ్రామాల్లో 3 లక్షలకుపైగాకామన్సర్వీస్సెంటర్లుపనిచేస్తున్నాయి. 10 లక్షలమందియువకులకుఉపాధికల్పించినఈకేంద్రాలుఆన్లైన్సేవలందిస్తున్నాయి.

1.5 లక్షలకుపైగాపోస్టాఫీసులుఆన్లైన్బ్యాంకింగ్వసతులు, హోమ్డెలివరీసర్వీసుకేంద్రాలుగామారిపోయాయి.

సుమారు 700 రైల్వేస్టేషన్లలోఉచితవైఫైసేవలుఅందుబాటులోఉన్నాయి.

మిత్రులారా,

2014 నుంచిడిజిటల్లావాదేవీలుఆరురెట్లుపెరిగాయి. 50 కోట్లకుపైగారుపేడెబిట్కార్డులుజారీఅయ్యాయి. కేవలంరెండేళ్లవ్యవధిలోనేయుపిఐ, భీమ్, ఇతరడిజిటల్వేదికలద్వారాఅనూహ్యంగాడిజిటల్లావాదేవీలుపెరిగిపోయాయి.

సోదరసోదరీమణులారా,

పూణెవిద్య, ఐటి, ఇంజనీరింగ్, వ్యాపారరంగాలన్నింటికీకూడాకేంద్రం. మేథస్సు, టెక్నాలజీలకేంద్రంఇది. నవభారతావనిముఖచిత్రంగామారబోతోంది.

నాలుగోపారిశ్రామికవిప్లవానికిఅవసరంఅయినమౌలికవసతులుమనవద్దఅందుబాటులోఉన్నాయి. ఇక్కడసమావేశమైనవేలాదిమందియువకులతోసహామనకినవ్యఆలోచనలసైన్యంఅందుబాటులోఉంది.

స్టార్టప్ఇండియా, అటల్ఇన్నోవేషన్మిషన్కార్యక్రమాలద్వారాఅత్యాధునికటెక్నాలజీలకుప్రధానకేంద్రంగాభారత్మారనుంది. స్టార్టప్లకురెండోపెద్దకేంద్రంగాభారత్పరివర్తనచెందుతోంది. దేశంలోని 500 జిల్లాల్లోస్టార్టప్ఇండియాకింద 14 వేలకుపైబడినస్టార్టప్లనుగుర్తించడంజరిగింది.

దేశంలోఆలోచనలలోటుఎన్నడూలేదు. కానిసరైనమార్గదర్శకత్వంలేకపోవడమేపెద్దలోటు. ఆలోచనలేఒకపరిశ్రమగామార్చేపనిలోప్రభుత్వంనిమగ్నమైఉంది.

యుక్తవయసులోనేటెక్నాలజీపట్లఆసక్తినిపెంచుతున్నాం. ఇందుకోసంఅటల్టింకరింగ్లాబ్లతోపాటుదేశవ్యాప్తంగాస్టార్టప్లకోసంఅటల్ఇంకుబేషన్సెంటర్లుకూడాప్రారంభించడంజరిగింది.

నవభారతంలోనికొత్తకేంద్రాలనుంచేదేశభవిష్యత్తుఅభివృద్ధిచెందుతోంది. ప్రపంచంలోనిప్రతిభావంతులపూల్ఇక్కడనుంచేఅభివృద్ధిచెందుతోంది. మహారాష్ట్రప్రత్యేకించిపూణె, ఇతరప్రాంతాల్లోనియువకులందరూనవభారతనిర్మాణంలోకీలకపాత్రపోషించనున్నారు.

ఈవిశ్వాసంతోనేమీఅందరికీమెట్రోలైనుపనులుప్రారంభంఅయినందుకుఅభినందనలుతెలియచేస్తున్నాను. ఇంతభారీసంఖ్యలోఇక్కడకువచ్చిమీఆశీస్సులుఅందించినందుకునాహృదయపూర్వకకృతజ్ఞతలుతెలియచేస్తున్నాను.

ధన్యవాదాలు.