పిఎంఇండియా
మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణంలో యువ ఆధ్యాత్మిక సదస్సు కీలక ముందడుగని స్పష్టం చేసే ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టుకి ప్రధానమంత్రి ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
“మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణంలో యువ ఆధ్యాత్మిక సదస్సు కీలక ముందడుగు ఎలా అవుతుందో కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చక్కగా వివరించారు. ఒకసారి చదవండి!”
***
Union Minister Dr. @mansukhmandviya elaborates on how the Yuva Spiritual Summit marks a major step in building a drug-free India. Have a read! https://t.co/dZFXjYNgzR
— PMO India (@PMOIndia) July 19, 2025