Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాత్నాలో రోడ్డు ప్ర‌మాద


మ‌ర‌ణాల‌పై ప్ర‌ధాన‌మంత్రి సంతాపం

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం సాత్నా ప‌ట్ట‌ణంలో రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించి ప‌లువురు మ‌ర‌ణించ‌డంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంతాపం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ‘‘మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో సంభ‌వించిన రోడ్డు దుర్ఘ‌ట‌న తీవ్ర దిగ్భ్రాంతి క‌లిగించింది. ఈ సంక‌ట స‌మ‌యంలో మృతుల కుటుంబాల‌కు నా సానుభూతి ప్ర‌క‌టిస్తున్నాను. తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నవారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్ర‌ధాన‌మంత్రి ఒక‌ సందేశంలో పేర్కొన్నారు.

*****