పిఎంఇండియా
శ్రీ అనుపమ్ ఖేర్ నాయకత్వంలో 51 మంది కళాకారులు, రచయితల బృందం.. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని కలిసింది. అంతకుముందు ఈ బృందం రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించింది.
దేశంలో అభివృద్ధిని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి చేపడుతున్న కార్యక్రమాలను పక్కదారి పట్టించేందుకు, తద్వారా దేశ ప్రతిష్ఠను భ్రష్టు పట్టించేందుకు ఓ వర్గం వ్యక్తులు రాజకీయ ఎజెండాతో చేపడుతున్న కార్యక్రమాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. భారతదేశ సంస్కృతి ఎప్పుడో అసహనాన్ని మించిపోయింనది.. దానికి ప్రతిదానిని స్వీకరించటమే తెలుసని అన్నారు.
Met a delegation of artists & writers led by Shri @AnupamPkher. https://t.co/EmaZv9RTeO pic.twitter.com/VTAIo4a026
— Narendra Modi (@narendramodi) November 7, 2015