Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ మొహమ్మద్ అస్రార్-ఉల్-హక్ మృతికి ప్రధానమంత్రి సంతాపం


శ్రీ మొహమ్మద్ అస్రార్-ఉల్-హక్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ‘‘బీహార్ రాష్ట్రం కిషన్ గంజ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ మొహమ్మద్ అస్రార్-ఉల్-హక్ కన్నుమూయడం నన్నెంతో దుఃఖానికి గురిచేసింది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను’’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

***