పిఎంఇండియా
శ్రీ సి.రాజగోపాలాచారి జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. ” శ్రీ సి.రాజగోపాలాచారి దేశం కోసం విశిష్ట సేవలు అందించారు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, మేధావి అయిన ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను ” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Shri C Rajagopalachari's contribution to India is legendary. I bow to this freedom fighter & profound thinker on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) December 10, 2015