Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హెచ్ఒఎమ్ 8వ సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జరిగిన 8వ హెడ్స్ ఆఫ్ మిషన్ సమావేశాన్ని ఉద్దేశించి, ప్రసంగించారు.

ఈ సంవత్సరపు సమావేశాన్ని ‘‘సఫల దౌత్యం, అసాధారణమైన పనితీరు’’ అనే ఇతివృత్తంతో నిర్వహించడమైంది.

***