Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహిళా రిజర్వేషన్లు, సకాలంలో వాటిని అమలు చేయాల్సిన అవసరం గురించి రాసిన కథనాన్ని పంచుకున్న ప్రధాని


కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లను అందించే అంశం అందరికీపార్లమెంటు వ్యవస్థకు సంబంధించిందని ఈ కథనం తెలియజేస్తుందిమహిళల కోసం జనగణన చేపట్టడంపునర్వ్యవస్థీకరణ పూర్తి చేయడంఒక్క రోజు కూడా వృథా కాకుండా చూడాల్సిన తక్షణావసరాన్ని వివరిస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లను కల్పించే అంశం మనందరికీపార్లమెంటు వ్యవస్థకు సంబంధించిందని ఈ కథనంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే వివరించారు.

భారత మహిళల కోసం జనగణన చేపట్టాల్సినపునర్వవస్థీకరణ పూర్తి చేయాల్సినఒక్క రోజు కూడా వృథా కాకుండా చూడాల్సిన తక్షణావసరాన్ని ఆమె తెలియజేశారు.

https://www.newindianexpress.com/nation/2026/Apr/16/womens-quota-why-the-time-to-act-is-now