పిఎంఇండియా
ఇటీవల ముగిసిన ఐబిఎస్ఎఫ్ స్నూకర్ చాంపియన్ షిప్ లో శ్రీ పంకజ్ ఆడ్ వాణీ తన 18వ వరల్డ్ టైటిల్ ను గెలుచుకొన్నందుకు ఆయనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
‘‘ఇటీవల ముగిసిన ఐబిఎస్ఎఫ్ స్నూకర్ చాంపియన్ షిప్ లో శ్రీ పంకజ్ ఆడ్ వాణీ తన 18వ వరల్డ్ టైటిల్ ను గెలుచుకొన్నందుకు ఆయనకు ఇవే నా అభినందనలు. మీ సాఫల్యాలు మేం గర్వపడేటట్లుగా చేస్తున్నాయి’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Congratulations @PankajAdvani247 for winning your 18th world title in the recently concluded IBSF World Snooker Championship. Your accomplishments make us very proud.
— Narendra Modi (@narendramodi) November 30, 2017