పిఎంఇండియా
దశాబ్దం క్రితం ప్రారంభమై... భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ప్రధాన ఘట్టంగా నిలిచిన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) పరివర్తనాత్మక ప్రస్థానాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. గత పదేళ్లలో యూపీఐ సాధించిన విస్తరణ, స్థాయి గురించి వివరిస్తూ.. ప్రతి భారతీయుడూ గర్వపడేలా ఈ ప్రయాణం ఉందని ...
సజ్జన సావాసం, వివేకం గల సలహాలూ విలువైనవని బోధిస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. వివేకవంతుల సాంగత్యం, పవిత్ర ఆలోచనలు, స్వార్థానికి చోటీయని స్నేహం.. ఇవి పరిపూర్ణ, శాంతియుత జీవితానికి ఎంతయినా అవసరమని ఎప్పటికీ గుర్తు చేసే సందేశాన్ని ఈ సుభాషితం మనకు ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ‘ఇండియన్ ఫారిన్ సర్వీస్’ (ఐఎఫ్ఎస్)-2025 బ్యాచ్ ఆఫీసర్ ట్రైనీలు ఈ రోజు ఉదయం సేవా తీర్థ్లో సమావేశమయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ‘ఐఎఫ్ఎస్’కు ఎంపికైన 50 మంది ఆఫీసర్ ట్రైనీలు ఈ ...
కరుణ ఆత్మగౌరవాన్ని, సంతృప్తి సిసలైన ఆనందాన్ని అందిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ వైఖరిని అనుసరించడం వల్ల సమాజంలో సహకార, సద్భావన బంధాలు బలోపేతం అవుతాయని కూడా ఆయన అన్నారు. ‘‘కారుణ్యేనాత్మనో మానం తృష్ణాం చ పరితోషతః, ఉత్థానేన జయేత్తన్ద్రీం ...
ప్రధానమంత్రి: మీరు ఒక కొత్త రంగంలో సాహసంతో ముందడుగు వేశారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ప్రభుత్వ హామీపై విశ్వాసం ఉంచారు. మనం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, వాటిని పదేపదే మార్చకూడదన్నదే నా అభిప్రాయం. అప్పుడే కొత్త ప్రయోగాలకు సాహసించే వారికి ఒక నమ్మకం కలుగుతుంది. ఏదైనా తప్పు జరిగితే ...
జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మరింత పెద్ద కలలు కనాలని, మరిన్ని ఆవిష్కరణలు చేయాలని, ప్రస్తుతం సాధించిన వాటిని అధిగమిస్తూ మరింత ముందుకు సాగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు: “జాతీయ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు! మరింత ...
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది. ‘‘జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా నేడు ప్రధానమంత్రి ...
ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్ 2026లో చేసిన తన ప్రసంగంలోని విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు. “భారత్ ఉత్పత్తి ఆధారిత శిక్ష విధానం నుంచి ఉత్పత్తి ఆధారిత ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, విధాన రూపకర్తలు, అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలను ఉద్దేశించి- ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనడంపై ప్రగాఢ ఆనందం వెలిబుచ్చారు. ఈ ఏడాది ...
వరల్డ్ లీడర్స్ ఫోరమ్ అనే ఈ ప్రతిష్ఠాత్మక వేదికలో భాగమైన ప్రపంచ వ్యాపార-పారిశ్రామిక రంగ సుప్రసిద్ధ దిగ్గజాలు, విధాన రూపకర్తలు, ఇతర ప్రముఖులు, సోదరీసోదరులందరికీ నమస్కారం. మీ అందరి మధ్యకు వచ్చినప్పుడు ఆనందం కలగడం చాలా సహజం. ఈ సంవత్సరం సదస్సు ప్రధానాంశం ఉమ్మడి భవిష్యత్తు. గత ...