పిఎంఇండియా
Prime Minister Shri Narendra Modi attended today an Indian community reception in The Hague. On arrival, he was accorded a warm and spirited welcome by a large gathering of the Indian diaspora and friends of India in the Netherlands.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
वैसे तो The Hague को दुनिया "City of Peace and Justice” के रूप में जानती है। लेकिन आज यहाँ जो माहौल है उसे देखकर लग रहा है कि The Hague, Living Symbol of Indian Friendship बन गया है!
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
The Prime Minister, Shri Narendra Modi, congratulated Falih Kadhim al-Zaidi on assuming office as Prime Minister of Iraq.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
The Prime Minister, Shri Narendra Modi, today extended greetings to the people of Sikkim on the occasion of the State’s Statehood Day, marking a historic milestone as Sikkim celebrates its 50th Statehood Day this year.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అధికారిక పర్యటన చేపట్టారు. ఆయనకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు. ఇద్దరు నాయకులు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా యూఏఈపై జరిగిన దాడులను ...
క్ర.సం. అవగాహన ఒప్పందం/ఒప్పందం ముఖ్యాంశాలు 1. భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల లిమిటెడ్ (ఐఎస్పీఆర్ఎల్), అబుదాబి జాతీయ చమురు కంపెనీ (ఏడీఎన్వోసీ) మధ్య వ్యూహాత్మక సహకారంపై అవగాహన ఒప్పందం (a) ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న నిల్వ కేంద్రాల్లో భాగస్వామ్యం, ఒడిశాలోని చండికోల్లో నిల్వ కేంద్రాల అభివృద్ధి ద్వారా.. భారత వ్యూహాత్మక ...
అంతర్జాతీయ స్థాయిలో భారత్ సాధిస్తున్న నిరంతర పురోగతికి దేశ ప్రజల అంకితభావం, శ్రమ, ఉమ్మడి స్ఫూర్తే ప్రధాన కారణమని చెబుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత శ్లోకం- "యథాశక్తి చికిర్షన్తి యథాశక్తి చ కుర్వతే న కిఞ్చిదవమన్యన్తే నరా: పండిత్బుద్ధయః" సామాజిక ...
రష్యా విదేశాంగ మంత్రి శ్రీ సెర్గీ లావ్రోవ్ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. డిసెంబర్ 2025లో 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరు దేశాల నేతల మధ్య జరిగిన సమావేశం తర్వాత ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతి గురించి ...
జ్ఞానం జీవితానికి ఒక గొప్ప పెట్టుబడి అని, దాని సాయంతో మనిషి జీవితంలో ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని చెప్పే ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. జ్ఞానం మనల్ని అజ్ఞానమనే చీకటి నుంచి బయటకు తీసుకువచ్చి, విజయం, ఆత్మవిశ్వాసం ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రిమండలి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)తోపాటు మిహాన్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) సంస్థకు ఇచ్చిన భూమి లీజు కాలాన్ని 06.08.2039 తర్వాత కూడా పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. తద్వారా ...