Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అస్సాం మ‌రియు రాజస్థాన్ వ‌ర‌ద బాధితుల‌కు అనుగ్ర‌హ పూర్వక చెల్లింపును ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అస్సాం మ‌రియు రాజస్థాన్ వ‌ర‌దల కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి త‌లా రూ. 2 ల‌క్ష‌ల చొప్పున అనుగ్ర‌హ పూర్వ‌క చెల్లింపును ప్ర‌క‌టించారు. ఈ సొమ్మును మృతుల ర‌క్త సంబంధికుల‌కు అందిస్తారు.

అస్సాం మ‌రియు రాజస్థాన్ ల‌లో వ‌ర‌ద‌ల కార‌ణంగా తీవ్ర‌మైన‌ గాయాల బారిన ప‌డిన వారికి ఒక్కొక్క‌రికి రూ. 50,000 వంతున చెల్లించాల‌ని కూడా ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు.

****