Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ 2016 ని గెలుచుకొన్నందుకు భారతీయ మహిళల హాకీ జట్టును ప్ర‌ధాన మంత్రి అభినందించారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ 2016 ని గెలుచుకొన్నందుకు భారతీయ మహిళల హాకీ జట్టును అభినందించారు.

“మన మహిళల హాకీ జట్టు ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ 2016 ను గెల్చుకొన్న సందర్భంలో ఆ జట్టు సభ్యురాళ్లకు అభినందనలు. భారతీయ హాకీకి ఇది ఒక గొప్ప ఘట్టం” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***