పిఎంఇండియా
కోల్కతాలో జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటనలో ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ విషాదంలో ఆప్తులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధిత ప్రజలకు స్థానిక యంత్రాంగం సాయమందిస్తోందని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“కోల్కతాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడం అత్యంత విచారకరం. ఈ విషాదంలో ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. బాధితులకు స్థానిక యంత్రాంగం సాయమందిస్తోంది: ప్రధానమంత్రి @నరేంద్రమోదీ’’
Extremely pained to learn about the loss of lives due to a fire mishap in Kolkata. My condolences to those who have lost their loved ones in this tragedy. May the injured recover at the earliest. The local administration is assisting those who are affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2026
কলকাতায় অগ্নিকাণ্ডে প্রাণহানির খবর শুনে অত্যন্ত মর্মাহত । এই দুর্ঘটনায় যাঁরা তাঁদের প্রিয়জনকে হারিয়েছেন, তাঁদের প্রতি আমার সমবেদনা রইল। আহতরা যেন দ্রুত আরোগ্য লাভ করেন। স্থানীয় প্রশাসন দুর্গতদের সহায়তা করছে: প্রধানমন্ত্রী @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2026