Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఛఠ్ పూజ‌లోని పవిత్ర ఖర్నా పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని


ఛఠ్ మహాపర్వంలో భాగంగా చేసుకునే ఖర్నా‘ పూజ శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారుఈ పవిత్ర పండగలో కఠోర ఉపవాసాలుఆచారాలను పాటించే వారందరికీ గౌరవప్రదంగా నమస్కరిస్తున్నట్లు తెలిపారు

ఛఠీ మాతకు సంబంధించిన భక్తీ గీతాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు:

మీ అందరికీ ఛఠ్ మహాపర్వంలోని ఖర్నా పూజ సందర్భంగా శుభాకాంక్షలువ్రతం చేస్తోన్న భక్తులందరికీ నా గౌరవపూర్వక నమస్కారంఈ పవిత్రమైన సందర్భంలో బెల్లంతో చేసిన పాయసంతో పాటు సాత్విక ప్రసాదాన్ని స్వీకరించే సంప్రదాయం ఉందిఇది శ్రద్ధసంయమనానికి ప్రతీకగా నిలుస్తోందిఈ పవిత్ర పూజ సందర్భంగా ఛఠీ మాత ప్రతి ఒక్కరికీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను.”

https://www.youtube.com/watch?v=mOTEaLwwKK0

https://m.youtube.com/watch?v=fwX2g9jjo1o&pp=0gcJCR4Bo7VqN5tD