Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జస్టిస్ పి.ఎన్. భగవతి మృతికి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


జస్టిస్ పి.ఎన్. భగవతి మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

‘‘జస్టిస్ పి.ఎన్. భగవతి మృతి దు:ఖదాయకం. భారతదేశపు న్యాయ రంగ ప్రముఖులలో ఆయన ఒక ప్రసిద్ధుడు. ఆయన కన్నుమూసిన సందర్భంగా నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.

మన న్యాయ వ్యవస్థ మరింత అందుబాటులోకి వచ్చేటట్లు జస్టిస్ పి.ఎన్. భగవతి ప్రశంసాయోగ్యమైన రీతిలో సేవలందించారు; లక్షలాది మందికి గళంగా మారారు’’ అంటూ ప్రధాన మంత్రి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.