Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ని ఆయన వర్థంతి సందర్భం లో స్మరించుకొన్నప్రధాన మంత్రి 


డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన వర్థంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ని ఆయన వర్థంతి నాడు స్మరించుకొంటున్నాను. భారతదేశం యొక్క ఏకత్వాన్ని పెంపొందింపచేసే దిశ లో ఆయన చేసినటువంటి సాటిలేని ప్రయాసలకు గాను భారతదేశం లో ప్రతి ఒక్కరు ఆయన కు రుణపడి ఉన్నారు. ఆయన భారతదేశం ప్రగతి కోసం కఠోరం గా శ్రమించారు, మరి ఒక బలమైన మరియు సమృద్ధమైన దేశం ఏర్పడాలి అని ఆయన కలలు కన్నారు. మనం ఆయన కలల ను నెరవేర్చడం కోసం కంకణం కట్టుకొన్నాం.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH