పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో తలెత్తిన వరద పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారి జయలలితతో సంభాషించారు.
“తమిళ నాడులో కొన్ని ప్రాంతాలలో ఏర్పడిన వరద పరిస్థితిని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారి జయలలితతో మాట్లాడాను. ఈ దురదృష్టకరమైన ఘడియలలో అండగా నిలబడి, శాయశక్తులా సహకారాన్నిఅందజేస్తామ”ని ఈ సందర్భంగా ఆమెకు హామీని ఇచ్చినట్లు” ప్రధాన మంత్రి ట్విటర్ లో తెలిపారు.
Spoke to Jayalalithaa ji on the flood situation in parts of Tamil Nadu. Assured all possible support & cooperation in this unfortunate hour.
— Narendra Modi (@narendramodi) December 1, 2015